ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి జిల్లాలోని సీతమ్మసాగర్, సీతారామ ప్రాజెక్టుల సందర్శన, సమీక్ష సమావేశం నేపథ్యంలో జిల్లా కలెక్టర్ అంకిత్ మంగళవారం పర్యటన ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఎలాంటి అవాంతరాలు లేకుండా ప్రణాళికాబద్ధంగా పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
ఉప ముఖ్యమంత్రి, మంత్రుల పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్
Share:

సారాంశం
ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి జిల్లాలోని సీతమ్మసాగర్, సీతారామ ప్రాజెక్టుల సందర్శన, సమీక్ష సమావేశం నేపథ్యంలో జిల్లా కలెక్టర్ అంకిత్ మంగళవారం పర్యటన ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఎలాంటి అవాంతరాలు లేకుండా ప్రణాళికాబద్ధంగా పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.








